
టీటీడీ ఛైర్మన్గా బీఆర్ నాయుడు నియామకం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన పాలక మండలి ఏర్పాటైంది. బీఆర్ నాయుడు ఈ కొత్త టీటీడీ ఛైర్మన్గా నియమితులయ్యారు. మొత్తం 24 మంది సభ్యులతో కూడిన ఈ కొత్త టీటీడీ పాలక మండలిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం నాడు టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ కొత్త…