తెలుగు దేశం పార్టీ (టిడిపి) 1982లో నందమూరి తారక రామారావు స్థాపించారు. తెలుగు ప్రజల గౌరవం, ఆత్మగౌరవాన్ని కాపాడటమే లక్ష్యంగా ఆయన ఈ పార్టీని ప్రారంభించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో టిడిపి అనూహ్యమైన విజయం...
సినీ నటుడిగా ప్రజాదరణ పొందిన పవన్ కళ్యాణ్, 2014లో రాజకీయ అరంగేట్రం చేసినప్పుడు జనసేన పార్టీపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. కానీ 2014, 2019, 2024 ఎన్నికల రాజకీయ గమనాన్ని పరిశీలిస్తే, పవన్ కళ్యాణ్ ముఖ్...
గుంటూరు మిర్చి రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. అరుగులం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో, పెట్టుబడి ఖర్చులు కూడా తిరిగి రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. గ...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కొత్త వర్షన్ “జగన్ 2.0” చూస్తారు అంటూ ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నారు. ఈ కొత్త వర్షన్ అన్ని విధాలుగా భిన్నంగా ఉండబోతుందని, ...
శ్రీవారి రథసప్తమి ఉత్సవాలతో తిరుమల శోభాయమానంగా మారింది. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పేరుగాంచిన ఈ పర్వదినం సందర్భంగా శ్రీవారు ఏడు వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఏటా నిర్వహించే ...
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విధ్వంసకర పరిపాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని, దానికి పరాకాష్టగా వైసీపీ నేత బాలకృష్ణా రెడ్డ...
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి సిద్దమయ్యారు. ఫిబ్రవరి 1న న్యూఢిల్లీలో చంద్రబాబు...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇకపై రాజకీయాలకు...
ఆడపిల్లకు జరుగుతున్న అన్యాయంపై ఒక తండ్రి చట్టాన్ని తన చేతుల్లో తీసుకున్నాడు కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువును హతమార్చి, ఈ చర్యకు కారణాన్ని కువైట్ నుంచి సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేసిన ఘటన సంచ...
జనసేన పార్టీకి కీలక నేతగా కొనసాగుతున్న నాగబాబు త్వరలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో మంత్రి పదవిని స్వీకరించనున్నారు. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు, పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొం...










