చాలా రోజుల గ్యాప్ తర్వాత వైసీపీ నేత కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన లేఖ అస్త్రాలు మళ్లీ మొదలెత్తారు, ఈరోజు ముఖ్యమంత్రికి ముద్రగడ బహిరంగ లేఖ రాశారు. ఆయన ఈ లేఖలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సర్కా...
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్తను ప్రకటించింది. కొత్త పెన్షన్దారులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొత్తగా పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి డిసెంబర్ మొదటి వారం న...
రఘురామకృష్ణరాజు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఎంపికకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఎన్డ...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2024-25 ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలలో ముఖ్యంగా మూడు సవరణ బిల్లులు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వీటిలో ఒకటి పంచాయితీ రాజ్ సవరణ బిల్లు – 2024, ఇది డిప...
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆయనపై ఐటి చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసు విచారణ కోసం నవంబర్ ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టాటా గ్రూప్ పెట్టుబడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో భేటీ అయ్యి రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఐటీ,...
2024-25 సంవత్సరానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ మొత్తం రూ. 2.94 లక్షల కోట్లతో రూపొందించబడింది. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర ఆ...
ప్రతీ నిరుద్యోగి ఆసక్తిగా ఎదురు చూసిన మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ప్రకటన వాయిదా పడింది.కోటి ఆశలతో ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు అనుకోని షాక్ తగిలింది. బుధవారానికి విడుదల కావాల్సిన మె...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం (నవంబర్ 4) రాష్ట్రంలో కొత్త క్రీడా పాలసీని ఆమోదించారు. ఈ క్రీడా పాలసీని “స్పోర్ట్స్ ఫర్ ఆల్” విధానంపై ఆధారపడి రూపకల్పన చేయాలని నిర్ణయించారు. ఈ విధానంలో క్రీడల...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (APCRDA) నుండి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ...










