తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై అత్యంత వేగంగా ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 3 కోట్ల 54 లక్షల మంది ఇచ్చిన వివరాలు ప్రభుత్వ అధికారుల వద్ద ఉన్నాయని తెలుస్తోంది. ఈ క్ర...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నల్లగొండ జిల్లాలో రైతు ధర్నాకు వెళ్ళిపోతున్న క్రమంలో, యూనివర్సిటీ విద్యార్థులు కేటీఆర్ను ...
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్పేట్ హత్య కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు ప్రకారం, 16వ తేదీ ఉదయం 8 గంటలకు మాధవి, గురుమూర్తి మధ్య గొడవ మొదలైంది. గొడవ కారణ...
చంద్రవంచ గ్రామ ప్రజలకు తన కృతజ్ఞతలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాలుగు పథకాలు ఈ గ్రామం నుంచి ప్రారంభం కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కొడంగల్ నియోజకవర్గం రాష్ట్రానికి ప్...
అమెరికాలో గౌతమ్ అదానీపై అవినీతి కేసు నమోదు కావడం దేశ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అదానీ గ్రూప్తో ఒప్పందాలు, ముడుపుల ఆరోపణలపై న్యూయార్క్లో కేసు నమోదైంది. ఈ ఆరోపణల ప్రకారం, అదానీ గ్రూప్ సౌర విద్యుత్ ప...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన విజయోత్సవాలను ఘనంగా జరపాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ప...
తెలంగాణలో టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్షలకు సంబంధించిన తాజా నోటిఫికేషన్ విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రేవంత్ సర్కార్ హామీ ఇచ్చిన ప్రకారం, ఈ ఏడాది రెండోసారి టెట్ పరీక్ష నిర్వహ...
హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశకు మార్గం సుగమమైంది. నగరంలో ట్రాఫిక్ పెరుగుతున్న క్రమంలో మెట్రో రైలు ప్రాజెక్టును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కారు దీనికి పరిపాలన...
తెలంగాణలో కులగణనకు సమగ్ర సర్వే ప్రారంభం కానుంది. నవంబర్ 6నుంచి ఈ సర్వే ప్రారంభం కానున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. మొత్తం 36,55...
సాంకేతికత పురోగతితో ప్రపంచం కొత్త మార్గాల్లో పయనిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో డ్రోన్ టెక్నాలజీ వాడకాన్ని పెంచుకోవడం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రధాన లక్ష్యం. డ్రోన్లను హెల్త్ కేర్ సేవల్ల...










