తమిళనాడులో సరికొత్త రాజకీయ అధ్యాయం మొదలుపెడుతున్నాడు సూపర్ స్టార్ విజయ్. విల్లుపురంలో జరిగిన ‘తమిళగ వెట్రిక్ కళగం’ తొలి బహిరంగ సభలో విజయ్ దేవుడు లేడని చెప్పిన పెరియార్ వ్యాఖ్యలపై విభేదిస్...
దీపావళి నుంచి మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించే పథకాన్ని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. సంక్షేమంతో పాటు అ...
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్టోబర్ 22, 2024 న డ్రోన్ సమ్మిట్ ను అమరావతిలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 6, 929 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ డ్రోన్ సమ్మిట్లో పలు శాఖల...
యంగ్ రెబల్ స్టార్ గా మన అందరికీ సుపరిచితమైన ప్రభాస్ ఈరోజు తన 45వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.1979 అక్టోబర్ 23న జన్మించిన ఆయన తన ప్రాథమిక విద్యను భీమవరం లోని డి.ఎన్.ఆర్ స్కూల్ లో పూర్తిచేసి, బి.టెక్...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం సియోల్లోని చెంగిచియాన్ నది పునరుద్ధరణ ప్రాజెక్టును పరిశీలించడానికి అక్టోబర్ 21న సియోల్ను సందర్శించింది. ఈ బృందంలో పబ్లిక్ ప్రతినిధులు, అధికారులు, మరియు పత్ర...
2024 మహిళల టీ20 వరల్డ్ కప్లో న్యూజీలాండ్ జట్టు అద్భుతంగా రాణించి చరిత్ర సృష్టించింది. దుబాయ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో, న్యూజీలాండ్ జట్టు దక్షిణ ఆఫ్రికాను 32 పరుగుల తేడాతో ఓడించి, తన మొట్టమొదటి టీ20 ...
అక్టోబర్ 23న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్ తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.ఈ సందర్భంగా ఆయన అభిమానులకు కానుక గా, తను నటిస్తున్న ‘ది ర...
హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి జారీ చేసింది. నవంబర్ 22న వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాలి ఆదేశించింది.పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు వివాదంపై చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ...
విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో ఇటీవల డయేరియా వ్యాధి విజృంభించింది. గ్రామంలో తాగునీటి పైపులు, డ్రైనేజీ వ్యవస్థలో లీకేజీ కారణం చేత కలుషితమయ్యాయి. ఈ కలుషిత నీరు వల్ల డయేరియా వ్యాధి వ్యాపించింది. దీనివల్ల...
ఆంధ్రప్రదేశ్ లో పల్లె పండుగ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వారోత్సవాలను డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కృష్ణాజిల్లా కంకిపాడు లో ప్రారంభించారు. ఈ పల్లె పండుగ వారోత్సవాలను గ్రామీణ పంచాయతీరా...










