ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యమైన నోబెల్ బహుమతుల గ్రహీతలను స్వీడన్ లోని నోబెల్ బృందం ప్రకటించింది. ఇప్పటికే వివిధ రంగాలలో బహుమతులు గ్రహీతలను ప్రకటించారు. తాజాగా అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతుల గ్రహీతలను ప్ర...
వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికలు ఆధారంగా, దక్షిణ కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ తుఫాను...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 18 యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. అక్టోబర్ 11న, రాష్ట్రంలోని 28 నియోజకవర్గాలలో నిర్మించబడనున్న 18 పాఠశాలలకు ఒకేసారి శంకుస్థాపన...
దేవరగట్టు బన్ని ఉత్సవం, కర్నూలు జిల్లా హొళగుంద మండలంలోని దేవరగట్టు గ్రామంలో ప్రతి సంవత్సరం దసరా పండుగ సందర్భంగా నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవం మాళ మల్లేశ్వరస్వామి ఆలయంలో జరుగుతుంది. ఈ ఉత్సవంలో , భక్తులు ...
ఆంధ్రప్రదేశ్ కు మరో తుఫాను ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం రేపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రభావం కోస్తాంధ్ర,...
ఆంధ్రప్రదేశ్లో లులు మాల్ స్థాపన ఒక గొప్ప పరిణామం. లులు గ్రూప్ ఇంటర్నేషనల్ సంస్థ ఆహార ప్రాసెసింగ్, లాజిస్టిక్స్ సెంటర్లు, హైపర్మార్కెట్లు, మరియు షాపింగ్ మాల్స్ను ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని తీసుకుంద...





