ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (APCRDA) నుండి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ...
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన పాలక మండలి ఏర్పాటైంది. బీఆర్ నాయుడు ఈ కొత్త టీటీడీ ఛైర్మన్గా నియమితులయ్యారు. మొత్తం 24 మంది సభ్యులతో కూడిన ఈ కొత్త టీటీడీ పాలక మండలిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. “దీపం పథకం” పేరుతో ఈ పథకం నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ప్రారంభమవుతోంది. ము...
వైఎస్ కుటుంబంలో ఆస్తుల పంపకాల వివాదం ఇటీవల మరింత చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ, వైసీపీ అధినేత జగన్ మరియు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మధ్య ఉన్న ఈ వివాదంపై బహిరంగ లేఖ రా...
సాంకేతికత పురోగతితో ప్రపంచం కొత్త మార్గాల్లో పయనిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో డ్రోన్ టెక్నాలజీ వాడకాన్ని పెంచుకోవడం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రధాన లక్ష్యం. డ్రోన్లను హెల్త్ కేర్ సేవల్ల...
మద్యం షాపుల్లో ఎవరైనా MRP ధరలకు మించి ఒక రూపాయి ఎక్కువ తీసుకున్నా ఉపేక్షించవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కఠినమైన ఆదేశాలు ఇచ్చారు. అమరావతిలో మద్యం ధరలు, ఇసుక సరఫరా అంశాలపై సమీక్ష...
కేరళలోని కాసర్గోడ్ లోని నీలేశ్వరం సమీపంలో ఆలయ పండుగ సందర్భంగా బాణాసంచా నిల్వలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం అర్థరాత్రి 12.30 గంటల సమయంలో, అంజుతాంబలం వీరర్కవు ఆలయంలో జరిగే వార్షిక కాళియాట్...
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామికి తెలంగాణ హైకోర్టు నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల నాగ చైతన్య-శోభిత ఎంగేజ్మెంట్ తరువాత వారికి విడాకులు తప్పవని ఆయన చెప్పిన జ్యోతిష్యం పెద్ద వివాదంగా మారింది. ఫిల...
దీపావళి నుంచి మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించే పథకాన్ని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. సంక్షేమంతో పాటు అ...
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్టోబర్ 22, 2024 న డ్రోన్ సమ్మిట్ ను అమరావతిలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 6, 929 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ డ్రోన్ సమ్మిట్లో పలు శాఖల...










