రఘురామకృష్ణరాజు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఎంపికకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఎన్డ...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2024-25 ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలలో ముఖ్యంగా మూడు సవరణ బిల్లులు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వీటిలో ఒకటి పంచాయితీ రాజ్ సవరణ బిల్లు – 2024, ఇది డిప...
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆయనపై ఐటి చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసు విచారణ కోసం నవంబర్ ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టాటా గ్రూప్ పెట్టుబడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో భేటీ అయ్యి రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఐటీ,...
2024-25 సంవత్సరానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ మొత్తం రూ. 2.94 లక్షల కోట్లతో రూపొందించబడింది. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర ఆ...
ప్రతీ నిరుద్యోగి ఆసక్తిగా ఎదురు చూసిన మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ప్రకటన వాయిదా పడింది.కోటి ఆశలతో ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు అనుకోని షాక్ తగిలింది. బుధవారానికి విడుదల కావాల్సిన మె...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం (నవంబర్ 4) రాష్ట్రంలో కొత్త క్రీడా పాలసీని ఆమోదించారు. ఈ క్రీడా పాలసీని “స్పోర్ట్స్ ఫర్ ఆల్” విధానంపై ఆధారపడి రూపకల్పన చేయాలని నిర్ణయించారు. ఈ విధానంలో క్రీడల...
తెలంగాణలో టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్షలకు సంబంధించిన తాజా నోటిఫికేషన్ విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రేవంత్ సర్కార్ హామీ ఇచ్చిన ప్రకారం, ఈ ఏడాది రెండోసారి టెట్ పరీక్ష నిర్వహ...
హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశకు మార్గం సుగమమైంది. నగరంలో ట్రాఫిక్ పెరుగుతున్న క్రమంలో మెట్రో రైలు ప్రాజెక్టును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కారు దీనికి పరిపాలన...
తెలంగాణలో కులగణనకు సమగ్ర సర్వే ప్రారంభం కానుంది. నవంబర్ 6నుంచి ఈ సర్వే ప్రారంభం కానున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. మొత్తం 36,55...










