
డీప్ టెక్ సమ్మిట్ 2024: ముఖ్య అతిథిగా చంద్రబాబు!
విశాఖపట్నం టెక్నాలజీ రంగంలో మరింత ముందుకు సాగుతోంది. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ఫార్మేషన్ ఆధ్వర్యంలో డీప్ టెక్ సమ్మిట్ 2024 విశాఖ వేదికగా జరగనుంది. ఈ సమ్మిట్లో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. ఈ సదస్సు ద్వారా రాబోయే ఐదేళ్లకు రోడ్మ్యాప్ రూపొందించే అవకాశం ఉంది. హెల్త్ రంగం,…