
సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి: ఏపీ సీఎం చంద్రబాబుపై ముద్రగడ ఫైర్
చాలా రోజుల గ్యాప్ తర్వాత వైసీపీ నేత కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన లేఖ అస్త్రాలు మళ్లీ మొదలెత్తారు, ఈరోజు ముఖ్యమంత్రికి ముద్రగడ బహిరంగ లేఖ రాశారు. ఆయన ఈ లేఖలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధానంగా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడాన్ని ఆయన…