
తెలుగు రాజకీయాల్లో టిడిపి: 43 ఏళ్ల ప్రస్థానం
తెలుగు దేశం పార్టీ (టిడిపి) 1982లో నందమూరి తారక రామారావు స్థాపించారు. తెలుగు ప్రజల గౌరవం, ఆత్మగౌరవాన్ని కాపాడటమే లక్ష్యంగా ఆయన ఈ పార్టీని ప్రారంభించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో టిడిపి అనూహ్యమైన విజయం సాధించి, ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పాలనలో పేదలకు సంక్షేమ పథకాలు, గ్రామీణ అభివృద్ధి, విద్య, ఆరోగ్య…