Category ఆంధ్రప్రదేశ్

తెలుగు రాజకీయాల్లో టిడిపి: 43 ఏళ్ల ప్రస్థానం

తెలుగు దేశం పార్టీ (టిడిపి) 1982లో నందమూరి తారక రామారావు స్థాపించారు. తెలుగు ప్రజల గౌరవం, ఆత్మగౌరవాన్ని కాపాడటమే లక్ష్యంగా ఆయన ఈ పార్టీని ప్రారంభించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో టిడిపి అనూహ్యమైన విజయం సాధించి, ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పాలనలో పేదలకు సంక్షేమ పథకాలు, గ్రామీణ అభివృద్ధి, విద్య, ఆరోగ్య…

పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా? జనసేన భవిష్యత్తుపై విశ్లేషణ!

సినీ నటుడిగా ప్రజాదరణ పొందిన పవన్ కళ్యాణ్, 2014లో రాజకీయ అరంగేట్రం చేసినప్పుడు జనసేన పార్టీపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. కానీ 2014, 2019, 2024 ఎన్నికల రాజకీయ గమనాన్ని పరిశీలిస్తే, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం ఎంతవరకు సాధ్యమో విశ్లేషించాల్సిన అవసరం ఉంది. జనసేన తన ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లు, గెలిచిన విజయాలు, భవిష్యత్తుకు…

గుంటూరు మిర్చి రైతులు: ఒకవైపు రైతుల కష్టాలు – మరోవైపు నేతల రాజకీయాలు! రైతన్న కన్నీరు తుడేచేది ఎవరు?

గుంటూరు మిర్చి రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. అరుగు‌లం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో, పెట్టుబడి ఖర్చులు కూడా తిరిగి రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. గతేడాది క్వింటాల్ మిర్చి రూ. 22,000కి అమ్ముడవగా, ఈ సంవత్సరం కేవలం రూ. 13,000కే అమ్మకాలు జరుగుతున్నాయి. ఇలాంటి తీవ్రమైన ధర పతనంతో,…

Telugu Vibe Spotlight: జగన్ 2.0 – నిజమైన మార్పా? లేక మాయామాత్రమా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కొత్త వర్షన్ “జగన్ 2.0” చూస్తారు అంటూ ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నారు. ఈ కొత్త వర్షన్ అన్ని విధాలుగా భిన్నంగా ఉండబోతుందని, ఇకపై క్యాడర్ కోసం నిజంగా పని చేస్తానని పదే పదే చెబుతున్నారు. ఎందుకు ఈ మార్పు? గత ఎన్నికల సమయంలో వాలంటీర్…

తిరుమలలో రథసప్తమి మహోత్సవం – మాడ వీధుల్లో భక్తుల జలసంధ్రం

శ్రీవారి రథసప్తమి ఉత్సవాలతో తిరుమల శోభాయమానంగా మారింది. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పేరుగాంచిన ఈ పర్వదినం సందర్భంగా శ్రీవారు ఏడు వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలలో తొమ్మిది రోజులు శ్రీవారు 16 వాహనాలపై విహరిస్తారు. అయితే, రథసప్తమి రోజున ఒక్క రోజే ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వడం విశేషం. సకల…

ఏపీ కూటమి పరిపాలన పై వైసిపి నేత కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శలు

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విధ్వంసకర పరిపాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని, దానికి పరాకాష్టగా వైసీపీ నేత బాలకృష్ణా రెడ్డి ఇంటిని కూలగొట్టడమే అని మండిపడ్డారు. సంపద సృష్టించడం అంటే ఉన్న ఆస్తులను పగలగొట్టడమా? అని ఆయన ప్రశ్నించారు. నెల్లూరు నగరంలోని బాలాజీ…

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్?

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి సిద్దమయ్యారు. ఫిబ్రవరి 1న న్యూఢిల్లీలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశముంది. తెలుగు ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ చంద్రబాబు ప్రచారం చేయనున్నారు.…

వైసీపీ నేత విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం: రాజ్యసభకు రాజీనామా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇకపై రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో చేరే ఆలోచన లేదని, ఇతర పదవులు ఆశించడం లేదని స్పష్టం…

అందుకే వాడిని చంపేశా: యూట్యూబర్ సంచలన వీడియో

ఆడపిల్లకు జరుగుతున్న అన్యాయంపై ఒక తండ్రి చట్టాన్ని తన చేతుల్లో తీసుకున్నాడు కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువును హతమార్చి, ఈ చర్యకు కారణాన్ని కువైట్ నుంచి సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేసిన ఘటన సంచలనంగా మారింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని మంగపేట గ్రామంలో నివసిస్తున్న ఆంజనేయులు (59) అనే దివ్యాంగుడు కొద్ది రోజుల…

ఏపీ కేబినెట్‌లో మెగా బ్రదర్: మంత్రిగా నాగబాబు!

జనసేన పార్టీకి కీలక నేతగా కొనసాగుతున్న నాగబాబు త్వరలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో మంత్రి పదవిని స్వీకరించనున్నారు. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు, పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజల సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణలో భాగంగా జనసేనకు ఒక మంత్రి పదవి కేటాయించింది. 25…