
రఘురామకృష్ణరాజు: ఏపీ డిప్యూటీ స్పీకర్గా ఎంపిక!
రఘురామకృష్ణరాజు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఎంపికకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఎన్డీయే కూటమి పక్షం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని కూటమి నేతలతో చర్చించి రఘురామకృష్ణరాజును పేరును ఖరారు చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవికి సంబంధించి…