ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా టూరిజం ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించాలని నిర్ణయం తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో పర్యాటక ...
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తన హయాంలో చేపట్టిన విజయవంతమైన పథకాలను వివరించారు. అలాగే ప్రస్తుత కూటమి ప్రభు...
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మపై ఇటీవల నమోదైన పోలీసు కేసు విచారణ కొత్త మలుపులు తీసుకుంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేస్...
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశంలో పంచాయతీరాజ్ బిల్లును ప్రవేశపెట్టిన ఆశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో పరిశుభ్రత అందరి బాధ్యత అని స్పష్టం చేసిన ఆయన, డంప...
పొలిటికల్ డ్రామా నేపథ్యంతో రూపొందించిన బాలీవుడ్ చిత్రం ది సబర్మతి రిపోర్ట్ తాజా సంచలనంగా మారింది. విక్రాంత్ మాస్సే, రాశి ఖన్నా, రిద్ది డోగ్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ధీరజ్ శర్మ దర్శకత్వం...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత పాఠశాలల సమయాలను పొడిగించేందుకు కీలక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉన్న పాఠశాల సమయాన్ని 5 గంటల వరకు పెంచే నిర్ణయం తీసుకోగా, ఈ మార్పును...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని తన పర్యటనతో కీలక చర్చలు నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి పనులు వేగవంతం చేయడం కోసం పలువురు కేంద్రమంత్రులను కలిసిన చంద్రబాబు,...
చాలా రోజుల గ్యాప్ తర్వాత వైసీపీ నేత కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన లేఖ అస్త్రాలు మళ్లీ మొదలెత్తారు, ఈరోజు ముఖ్యమంత్రికి ముద్రగడ బహిరంగ లేఖ రాశారు. ఆయన ఈ లేఖలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సర్కా...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన విజయోత్సవాలను ఘనంగా జరపాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ప...
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్తను ప్రకటించింది. కొత్త పెన్షన్దారులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొత్తగా పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి డిసెంబర్ మొదటి వారం న...










