చంద్రవంచ గ్రామ ప్రజలకు తన కృతజ్ఞతలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాలుగు పథకాలు ఈ గ్రామం నుంచి ప్రారంభం కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కొడంగల్ నియోజకవర్గం రాష్ట్రానికి ప్...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇకపై రాజకీయాలకు...
ఆడపిల్లకు జరుగుతున్న అన్యాయంపై ఒక తండ్రి చట్టాన్ని తన చేతుల్లో తీసుకున్నాడు కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువును హతమార్చి, ఈ చర్యకు కారణాన్ని కువైట్ నుంచి సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేసిన ఘటన సంచ...
జనసేన పార్టీకి కీలక నేతగా కొనసాగుతున్న నాగబాబు త్వరలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో మంత్రి పదవిని స్వీకరించనున్నారు. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు, పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొం...
విశాఖపట్నం టెక్నాలజీ రంగంలో మరింత ముందుకు సాగుతోంది. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ఫార్మేషన్ ఆధ్వర్యంలో డీప్ టెక్ సమ్మిట్ 2024 విశాఖ వేదికగా జరగనుంది. ఈ సమ్మిట్లో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధి దిశగా ముఖ్యమైన అడుగులు వేసింది. కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకొచ్చిన తర్వాత, కూటమి సర్కార్ ఉక్కు సంకల్పంతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా నక్కపల్లిలో స్టీల్ ప్లా...
ఆంధ్రప్రదేశ్లో వున్న రాజకీయ వేడి ఒక్కొక్క అంశంతో మరింత పెరిగిపోతుంది. తాజా సంఘటనలు, ముఖ్యంగా వైసీపీ నేతలపై నమోదవుతున్న కేసులు, పార్టీలో తీవ్ర ఆగ్రహాన్ని రేపినట్లయింది. ఈ కేసుల విషయమై, వైసీపీ నేతలు తీ...
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగిస్తూ విద్యార్థులకు మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కొత్త మార్గాలను అనుసరిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి వెల్లడిం...
అమెరికాలో గౌతమ్ అదానీపై అవినీతి కేసు నమోదు కావడం దేశ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అదానీ గ్రూప్తో ఒప్పందాలు, ముడుపుల ఆరోపణలపై న్యూయార్క్లో కేసు నమోదైంది. ఈ ఆరోపణల ప్రకారం, అదానీ గ్రూప్ సౌర విద్యుత్ ప...
టాలీవుడ్లో తన విభిన్న సినిమాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ప్రకాశం జిల్లా పోలీసులకు పెద్ద సవాలుగా మారారు. వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో నవంబర్ 10న కేసు నమోదైంది. టిడిపి ప...










