
ఇంగ్లండ్పై 2 వికెట్ల తేడాతో టీమిండియా విజయం: తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్
ఇంగ్లండ్తో జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో టీమిండియా 2 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. చెన్నై వేదికగా జరిగిన ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్లో భారత్ 166/8 స్కోరుతో లక్ష్యాన్ని ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 165/9 స్కోర్ను నమోదు చేసింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యం సాధించింది.…