విశాఖపట్నం టెక్నాలజీ రంగంలో మరింత ముందుకు సాగుతోంది. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ఫార్మేషన్ ఆధ్వర్యంలో డీప్ టెక్ సమ్మిట్ 2024 విశాఖ వేదికగా జరగనుంది. ఈ సమ్మిట్లో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధి దిశగా ముఖ్యమైన అడుగులు వేసింది. కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకొచ్చిన తర్వాత, కూటమి సర్కార్ ఉక్కు సంకల్పంతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా నక్కపల్లిలో స్టీల్ ప్లా...
ఆంధ్రప్రదేశ్లో వున్న రాజకీయ వేడి ఒక్కొక్క అంశంతో మరింత పెరిగిపోతుంది. తాజా సంఘటనలు, ముఖ్యంగా వైసీపీ నేతలపై నమోదవుతున్న కేసులు, పార్టీలో తీవ్ర ఆగ్రహాన్ని రేపినట్లయింది. ఈ కేసుల విషయమై, వైసీపీ నేతలు తీ...
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగిస్తూ విద్యార్థులకు మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కొత్త మార్గాలను అనుసరిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి వెల్లడిం...
టాలీవుడ్లో తన విభిన్న సినిమాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ప్రకాశం జిల్లా పోలీసులకు పెద్ద సవాలుగా మారారు. వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో నవంబర్ 10న కేసు నమోదైంది. టిడిపి ప...
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా టూరిజం ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించాలని నిర్ణయం తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో పర్యాటక ...
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తన హయాంలో చేపట్టిన విజయవంతమైన పథకాలను వివరించారు. అలాగే ప్రస్తుత కూటమి ప్రభు...
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మపై ఇటీవల నమోదైన పోలీసు కేసు విచారణ కొత్త మలుపులు తీసుకుంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేస్...
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశంలో పంచాయతీరాజ్ బిల్లును ప్రవేశపెట్టిన ఆశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో పరిశుభ్రత అందరి బాధ్యత అని స్పష్టం చేసిన ఆయన, డంప...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత పాఠశాలల సమయాలను పొడిగించేందుకు కీలక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉన్న పాఠశాల సమయాన్ని 5 గంటల వరకు పెంచే నిర్ణయం తీసుకోగా, ఈ మార్పును...










