
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: పరిశ్రమల అభివృద్ధి, సుపరిపాలనపై దృష్టి
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా టూరిజం ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించాలని నిర్ణయం తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందేందుకు మార్గం సుగమమవుతుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-2024కు ఆమోదం తెలపడం ద్వారా భూకబ్జాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది.…