ఏపీకి టాటా గ్రూప్ నుండి భారీ ఆఫర్: 40 వేల కోట్ల పెట్టుబడితో కొత్త ప్రాజెక్టులు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టాటా గ్రూప్ పెట్టుబడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో భేటీ అయ్యి రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఐటీ, సౌర, పర్యాటక రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు. టాటా గ్రూప్ రాష్ట్రవ్యాప్తంగా 20 హోటళ్లను ఏర్పాటు చేయడంపై చర్చలు జరిపారు. అలాగే టాటా పవర్ ద్వారా 40…