ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై గతేడాది అత్యాచారం కేసు నమోదైంది. మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు అందిన వెంటనే రాయదుర్గం స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశా...
ఇంగ్లండ్తో జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో టీమిండియా 2 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. చెన్నై వేదికగా జరిగిన ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్లో భారత్ 166/8 స్కోరుతో లక్ష్యాన్ని ఛేదించింది. మొదట బ్యాటింగ్ ...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇకపై రాజకీయాలకు...
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం సంబరాల యేటి గట్టు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ను సంపాదించుకున్న తేజ్, ఈసారి ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకోవడానికి సిద...
ఆడపిల్లకు జరుగుతున్న అన్యాయంపై ఒక తండ్రి చట్టాన్ని తన చేతుల్లో తీసుకున్నాడు కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువును హతమార్చి, ఈ చర్యకు కారణాన్ని కువైట్ నుంచి సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేసిన ఘటన సంచ...
జనసేన పార్టీకి కీలక నేతగా కొనసాగుతున్న నాగబాబు త్వరలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో మంత్రి పదవిని స్వీకరించనున్నారు. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు, పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొం...
మంచు ఫ్యామిలీ ప్రస్తుతం తీవ్ర వివాదాల కారణంగా వార్తల్లో నిలుస్తోంది. టాలీవుడ్లో ప్రసిద్ధి చెందిన ఈ కుటుంబంలో వివాదాలు తారస్థాయికి చేరుకున్నాయి. మోహన్ బాబు ఇంటి వద్ద ప్రస్తుతం సందిగ్ధ పరిస్థితులు నెలక...
విశాఖపట్నం టెక్నాలజీ రంగంలో మరింత ముందుకు సాగుతోంది. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ఫార్మేషన్ ఆధ్వర్యంలో డీప్ టెక్ సమ్మిట్ 2024 విశాఖ వేదికగా జరగనుంది. ఈ సమ్మిట్లో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ...
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా అడిలైడ్ వేదికగా పింక్ బాల్ డే/నైట్ టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు. మూడు మార్పులతో బ...
సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పుష్ప 2: ది రూల్ చిత్రం డిసెంబర్ 5, 2024న థియేటర్లలో విడుదల కానుంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత టిక్కెట్ల బుకింగ్స్ ప్రారంభమవుతాయని చిత్ర బృందం ప్రకటిం...










